Saturday 24 January 2015

పోచమ్మ గుడి మైదానంలో మహాధర్నా

గోదావరిఖని ప్రధాన చౌరస్తా సమీపంలోని పోచమ్మ గుడి మైదానం కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లకుండా కాపాడాలనే డిమాండ్ తో రెండు రోజులు మహాధర్నా నిర్వహించారు ఈకార్యక్రమంలో కార్పోరేటరలు వివిధ పార్టీల సంఘాల నాయకులు వందలాదిగా ప్రజలు పాల్గొన్నారు