Monday 19 January 2015

తెలంగాణ 42, 43 ప్రజాసమితి గేట్ మీటింగ్

మేడిపల్లి ఓసిపి గనిలో తెలంగాణ 42, 43 ప్రజాసమితి  సమావేశం సోమవారం నిర్వహించారు
కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు
ఈనెల 21న లేబర్ కమీషనర్ తో జరిగే చర్చల్లో సింగరేణి అన్ని డివిజన్ల జీఎం లు పాల్గొని కార్మికుల సమస్యలు ప్రస్తావించాలని కోరారు